బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశామని చిక్కబళ్లాపురం జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి శనివారం మీడియాకు చెప్పారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం తాలుకాలోని లఘమేనహళ్ళికి చెందిన లక్ష్మి, చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HNlHCt
ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !
Related Posts:
21 ఏళ్ల వయస్సులోనే..న్యాయమూర్తి పదవికి: దేశంలోనే యంగెస్ట్ జడ్జిగాజైపూర్: ఆ కుర్రాడి వయస్సు 21 సంవత్సరాలే. ఆ వయస్సులోనే ఉన్న యువకులు ఉద్యోగ వేటలోనో లేక.. ఉన్నత చదువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తుంటారు. ఆయ… Read More
Today gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడాన్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బం… Read More
ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని దుర్మరణం: పాము కాటేసిందని చెబితే.. నవ్విన టీచర్..!తిరువనంతపురం: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటేయడం వల్ల ఓ విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. తనను పాము కాటేసిందని బాధిత విద… Read More
ప్రేమ, పెళ్లి పేరుతో మాజీ ఎంపీ కొడుకు డ్రామా, ఎంజాయ్ చేసి ఎస్కేప్, రేపు వేరే అమ్మాయితో పెళ్లి !పాట్నా: బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ ( ఆర్ జేడీ) పార్టీ మాజీ ఎంపీ విజయ్ యాదవ్ కుమారుడు విశ్వజిత్ యాదవ్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడని, … Read More
సీఎం చెప్పినప్పుడే ఉద్యోగాల్లో చేరి ఉంటే బాగుండేది... సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలుఆర్టీసీ సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఎం సాధించా… Read More
0 comments:
Post a Comment