అమరావతి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్లాది రూపాయల విలువైన భూమి కోసం మృతుడు జయరాం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఒక గెస్టుహౌస్ లో పోలీసులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HR1I62
చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!
Related Posts:
మోడీకి మరో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీ.. న్యూక్లియర్ వ్యాఖ్యల్లో తప్పులేదు !ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియన్ ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.… Read More
జగన్ పై నాగబాబు ఫైర్ .. తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క వెధవ మాట్లాడలేదని ఆగ్రహంజనసేన పార్టీ నర్సాపురం లోక్ సభ అభ్యర్థి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఉక్కునగర్ లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సదస్సులో పాల్గొన… Read More
ఓకే చెప్పిన ఈసీ : ఊపిరి పీల్చుకున్న సోమిరెడ్డి: లేకుంటే రాజీనామా చెయ్యాల్సి వచ్చేది..!మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా తప్పించుకున్నట్లే. ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆయన సమీక్షకు హాజరయ్యేందుకు అధికారులకు అనుమతి ఇచ్చ… Read More
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలంవిశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో త… Read More
ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రక… Read More
0 comments:
Post a Comment