కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో మేడా రాకను వ్యతిరేకిస్తూ ఆకేపాటి వర్గీయులు అసంతృప్త వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆకేపాటి ఆమర్నాధరెడ్డి వైసిపి అధినేత జగన్ తో సమావేశమయ్యారు. జగన్ సైతం తన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sZrSJy
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!
Related Posts:
చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చ… Read More
మంత్రుల అధికారాల్లో కేటీఆర్ జోక్యం..! అసంతృప్తిలో పలువురు మంత్రులు..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారకరామారావు ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రలు నామమాత్రంగానే… Read More
నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోలేదు..మోడీవి పసలేని ఆరోపణలు: సంజయ్గాంధీ హాస్పిటల్గ్వాలియర్ : ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేసేందుకు అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ నిరాకరించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు … Read More
బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్నాథ్ సింగ్ జోస్యంలక్నో : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి … Read More
10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరికతెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగ… Read More
0 comments:
Post a Comment