Monday, June 24, 2019

మానస సరోవర్‌లో చిక్కుకొన్న యాత్రికులు .. కాపాడాలని విన్నపాలు ...

హైదరాబాద్ : విహారం కోసం తీర్థయాత్ర వెళితే .. అక్కడే చిక్కుకొన్నారు. నర మానవుడు లేని చోట పడరాని పాట్లు పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్పించాలని కోరుతున్నారు. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని విన్నవించారు. తమను తీసుకొచ్చినా సదరన్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు ఓ వీడియో పంపించారు పర్యాటకులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nc0tB4

Related Posts:

0 comments:

Post a Comment