న్యూఢిల్లీ : చిరు తిండ్లంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పప్స్, బర్గర్, గప్చిప్స్, నూడుల్స్ అంటే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అలా తినడమే ఓ చిన్నారి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. వీధుల్లో విక్రయించే చిరు పదార్థాల్లో టేస్ట్ కోసం వారు కలిపే ఐటెమ్స్ వినియోగదారుల పాలిట శాఫంగా మారుతున్నాయి. స్నాక్స్ తిందామని ఉపక్రమిస్తే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KBeYfw
ప్రాణం మీదికొచ్చిన నూడుల్స్ చట్నీ .. వెంటిలేటర్పై చిన్నారి .. కారణమిదే ...
Related Posts:
మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే పోలీ… Read More
TSRTC Strike: హైకోర్టు సూచన, సమ్మెపై అశ్వద్ధామ రెడ్డి ఏమన్నారంటే?హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ… Read More
పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్సభ ప్యానె… Read More
ట్రాఫిక్ చలాన్లు రద్దు.. కండిషన్స్ అప్లై..!ఢిల్లీ : ట్రాఫిక్ చలాన్లు రద్దు చేసేలా ఢిల్లీ పోలీసులు రెడీ అయ్యారు. పరిమిత కాలానికి సంబంధించి దాదాపు లక్షా యాభై వేల చలాన్లు వెనక్కి తీసుకునేలా చర్యలు… Read More
జియో జంఝాటం: బేసిక్ ప్లాన్తో పాటు ఈ టాప్అప్ తప్పనిసరిముంబై: టెలికాంరంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయన్స్ జియో ముందుగా అన్నీ ఉచితం అని చెప్పి కొన్నేళ్లకు కస్టమర్లపై గుదిబండ వేసింది. ఇకపై నాన్ జియో నెంబెర్ల… Read More
0 comments:
Post a Comment