హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై కొప్పుల ఈశ్వర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభా ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ లీడర్గా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RSUoL7
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్
Related Posts:
Afghanistan: కాబూల్లో రాకెట్ దాడులు-తిప్పికొట్టిన అమెరికా-డెడ్ లైన్ దగ్గరపడటంతో టెన్షన్... టెన్షన్...కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం(ఆగస్టు 30) విమానాశ్రయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. … Read More
ఏపీలో మళ్లీ ఇసుక సంక్షోభం ? ఎన్దీటీ ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్-చంద్రబాబు టైంలో 100 కోట్ల ఫైన్ఇసుక అక్రమాలకూ, ఏపీకి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుకను సంప్రదాయ, సంప్రదాయేతర ఆదాయ మార్గంగా మార్చుకోవడం జరుగుతూనే ఉం… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ : అనుమానాస్పదంగా విశాఖ ఏజెన్సీలో ; అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీసులుదెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో … Read More
టీటీడీ సాంప్రదాయ భోజనం తక్షణం నిలిపివేస్తున్నాం : టీటీడీ చైర్మన్ సంచలన నిర్ణయం, రీజన్ ఇదే !!తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాన్ని అందించాలని ప్రయోగం మొదలుపెట్టిన విషయం తెలిసింద… Read More
Mysuru girl: అమ్మాయిలా, ఆంటీలా కాదు, ఆడది కనపడితే వదల్లేదు, ఇది తమిళ తంబీల హిస్టరీ !బెంగళూరు/ మైపూరు/ చెన్నై: మైసూరు వచ్చిన ప్రతిసారి మేము రేప్ లు చేస్తాము, దారి దోపిడీలు చేస్తాము, ఇది పోలీసుల విచారణలో అరెస్టు అయిన కామాంధులైన తమిళ తంబ… Read More
0 comments:
Post a Comment