లోక్సభ ఎన్నికలకు మూడునెలలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్ అప్పుడే తన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ ఎంపీ రాజీవ్ గౌడ బెంగళూరులో ప్రజలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ModCCR
ప్రజా మేనిఫెస్టో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండనున్నాయో తెలుసా..?
Related Posts:
దేశాన్ని మతాలవారీగా విభజించడానికే పౌరసత్వ సవరణ: ముఖ్యమంత్రిముంబై: దేశాన్ని మతాలవారీగా విభజించడానికే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని… Read More
సహనానికి పరీక్ష, న్యాయ వ్యవస్థతో ఆటలు.: నిర్భయ దోషులపై హైకోర్టులో కేంద్రం ఆగ్రహంన్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించడాన్ని … Read More
లేడీ కానిస్టేబుల్పై స్టేషన్లోనే రేప్.. నిందితుడు సహచర పోలీసే.. న్యూడ్ వీడియోలతో బెదిరించి ఘాతుకంకలిసి పనిచేస్తున్నాడనే చనువుకొద్దీ ఇంట్లోకి ఇంట్లోకి రానిస్తే.. చివరికి ఆమె జీవితంతోనే ఆడుకోవాలని చూశాడో ఖాకీచకుడు. సహచర లేడీ కానిస్టేబుల్ న్యూడ్ వీడి… Read More
నిరుద్యోగులకు నెలకు రూ.7,500.. సీఏఏపై న్యాయపోరాటం.. ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరోటి భారీ హామీలు గుప్పిస్తున్నాయి. పేదలకు రెండు రూపాయలకే కిలో గోధుమ… Read More
అందుకే నారావారిపల్లెలో వికేంద్రీకరణ సభ: చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్, పసుపు నీళ్లు చల్లిన టీడీపీచిత్తూరు: అమరావతిలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసేకంటే.. రాయలసీమ ప్రజలు కోరుతున్న నీళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించ… Read More
0 comments:
Post a Comment