ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీలు ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలకు తాజా గణాంకాలు ఇచ్చే సమాధానాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. 40 సెంట్రల్ యూనివర్శిటీల్లో బీసీ ప్రొఫెసర్లు లేకపోవడం చర్చానీయాంశంగా మారింది. జనాభా దమాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించాలనే డిమాండ్ ఏళ్లకొద్దీ ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CB3SAG
రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఓబీసీలు ఎక్కడ?
Related Posts:
ఓవైపు దాడులు, మరోవైపు చేరికలు- జగన్ ద్విముఖ వ్యూహం ఫలిస్తుందా ?ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ ను ఎలాగైనా రిపీట్ చేయాలని భావిస్తున్న సీఎం జగన్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నార… Read More
రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు ... బెయిల్ పిటీషన్ కొట్టివేతకాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయి… Read More
దేశంలో తొలి కరోనా మరణం ఈ రాష్ట్రంలోనే!: 62కు చేరిన కరోనా బాధితులుబెంగళూరు: మనదేశంలోనూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు … Read More
కర్నాటక కొత్త పీసీసీ చీఫ్గా మాజీ మంత్రి డీకే శివకుమార్ నియామకంబెంగళూరు: కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీకే శివకుమార్ ఒక్కలిగ సామ… Read More
ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు: 1012 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ (… Read More
0 comments:
Post a Comment