Monday, January 21, 2019

ఏపీలో మ‌ళ్లీ చంద్ర‌బాబే సీయం..! తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌తకాల‌న్న జ‌గ్గారెడ్డి..!!

హైదరాబాద్: సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు తెర‌తీసారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి ప్ర‌స్థావించి తెలంగాణ‌లో వేడిపుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో అదే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sLzD5X

Related Posts:

0 comments:

Post a Comment