ఏపీలో కోవిడ్ సమయంలో ఒక్కరోజు బడ్డెట్ సమావేశం నిర్వహించాలన్న వైసీపీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. మార్చిలో కరోనా తక్కువగా ఉన్న సమయంలో బడ్డెట్ సమావేశాలు నిర్వహించకుండా.. ఇప్పుడు కోవిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో ఒక్కరోజు సమావేశం పెట్టాలన్న నిర్ణయంపై విపక్ష టీడీపీ మండిపడుతోంది. ఈ ఒక్క రోజు భేటీని బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించింది. రేపు అసెంబ్లీ ఒక్కరోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fyla5j
అందుకే ఒక్కరోజు బడ్జెట్- దేశమంతా ఏపీవైపు చూడటమంటే ఇదేనా ? దేవినేని ట్వీట్
Related Posts:
ఏపీలో స్కూల్ టీచర్ క్లాస్లో సెల్ ఫోన్ వాడితే అంతే.. ప్రిన్సిపల్పై కూడా వేటు తప్పదు..!!అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నడుచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పి మరీ పాఠిస్తున్నారు. ప్రభుత… Read More
సాహసోపేత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్..! అసహనానికి లోనై బదిలీ వేటు వేసిన టీ సర్కార్..!!హైదరాబాద్: కొన్ని సందర్బాల్లో నామమాత్రపు వ్యాఖ్యలకు ఊహించని శిక్షలు ఎదురౌతుంటాయి. ఒక్క దెబ్బతో పని చేయాలన్న ఉత్సాహం మొత్తం మంటగలిసిపోతుంది. ఉద్యోగం మా… Read More
ప్రజల వద్దకే నారా వారసుడు..! ఏపీలో సైకిల్ యాత్ర చేయనున్న లోకేష్..!!అమరావతి/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఇక తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత కాబోయే ముఖ్యమంత్రిగా తె… Read More
సిద్దరామయ్యకు రెబల్ ఎమ్మెల్యేల ఫోన్, కర్ణాటక సీఎంకు షాక్, టచ్ లో ఉన్నారు, అసెంబ్లీలో !బెంగళూరు: ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫోన్ చేశారని వెలుగు చూడటటంతో బీజేపీ నాయకులు హడలిపోయా… Read More
చివరి నిమిషంలో ఆలోచన విరమించిన బీజేపీ..ఆగమేఘాలపై యెడ్డీ ప్రమాణం ఇందుకేనా..?గత మూడు రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత యడియూరప్ప క… Read More
0 comments:
Post a Comment