ముంబై: తౌక్టే తుఫాన్ అయిదు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కేరళ నుంచి గుజరాత్ దాకా భయకంపితులను చేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గుజరాత్ వద్ద తీరాన్ని దాటిన ఈ తుఫాన్ వల్ల ఈ అయిదు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. తీరప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvYZUF
నటి తడితడి అందాలు: తుఫాన్లో..అర్ధనగ్నంగా: నేలకూలిన చెట్ల వద్ద హాట్ హాట్ ఫొటోషూట్
Related Posts:
టీడీపీ సీనియర్ నేత కన్నుమూత: చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతిచిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు… Read More
రఘురామ ట్రాప్ లో జగన్ ? అంతా ఊహించినట్లే- అదే జరిగితే భారీ సక్సెస్వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు క్లైమాక్స్ కు చేరబోతోంది. రెబెల్ ఎంపీపై అనర్హత వేటు కోసం వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫి… Read More
ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపున్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తమకు అలవాటైన రీతిలో పెట్రోల్ రేట్లను పెంచేశాయి చమురు సంస్థలు. డీజిల్పై మాత్రం కనికరాన్ని కురిప… Read More
హుజురాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది-ఎవరి దారి వారిదే-కౌశిక్ రెడ్డి కారెక్కడం ఖాయమేనా..?హుజురాబాద్ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఈ… Read More
తెలంగాణలో దంచికొడుతున్న వానలు-మరో 3 రోజులు-భారీ నుంచి అతి భారీ వర్షాలుతెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి,కడెం,జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చే… Read More
0 comments:
Post a Comment