భర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో కలిసి జీవించకుండా దూరంగా ఉంటున్న మహిళకు, అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bzCK3
భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పు
Related Posts:
కౌంటింగ్ సెంటర్పై దాడికి యత్నం: నిందితుడి అరెస్ట్, వాహనంలో ఆయుధాలు సీజ్పెన్సిల్వేనియా: అమెరికా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో మాత్రం అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, పెన్సిల్వేనియా … Read More
మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో … Read More
సీమాంచల్పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్… Read More
TS LAWCET-2020 Reults విడుదల, ఎక్కడ చూడాలంటే..!హైదరాబాద్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ లాసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత… Read More
0 comments:
Post a Comment