Saturday, October 17, 2020

భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పు

భర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో కలిసి జీవించకుండా దూరంగా ఉంటున్న మహిళకు, అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bzCK3

0 comments:

Post a Comment