భర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో కలిసి జీవించకుండా దూరంగా ఉంటున్న మహిళకు, అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bzCK3
భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పు
Related Posts:
ప్రాణాలు తీసిన ప్యాకేజీ టూర్: రైల్లో ప్రమాణిస్తున్నా వదలని ఎండదెబ్బ: నలుగురి మృతిఝాన్సీ: కేరళ ఎక్స్ప్రెస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు వయోధిక వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించారు. మరొ… Read More
ప్రియురాలు కోసం విమానం హైజాక్ డ్రామా... జీవిత ఖైదు.. 5 కోట్ల జరిమాన విధించిన కోర్టుతన ప్రియురాలు కోసం ఫ్లైట్ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు ఏన్ఐఏ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్ లేటర్ రాసిన వ్యక… Read More
నేపాల్లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలుఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు … Read More
నా పూర్తి సహకారం జగన్కు ఉంటుంది: శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతు … Read More
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం: తొలుత జగన్..తరువాత చంద్రబాబు..!ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేతలు మారారు. దీంతో..ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ సమావే శాల్లో ఆసక్తి కర దృశ్యాలు కనపించబోతున… Read More
0 comments:
Post a Comment