దేశంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచారాలు,కుల హత్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని మగది తాలుకాలో ఓ పరువు హత్య వెలుగుచూసింది. దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కన్నతండ్రే మేనలుళ్లతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. హత్యా నేరాన్ని ఆ దళిత యువకుడిపై నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fRqng
మరో పరువు హత్య.. దళిత యువకుడితో ప్రేమ... కన్న కూతురిని చంపిన తండ్రి...
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఢోన్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుండి బేతంచర్ల పూర్తిగా ఢోన్ నియోజక వర్గంలో చేరింది. ఇద్దరు ముఖ్యమంత్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పత్తికొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బనగానపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో బాగంగా గతంలో ఉన్న కోయిలకుంట్ల రద్దై బనగానపల్లె కేంద్రంగా బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. కోయిల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడుమూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కర్నూలు మండలంలోని 12 గ్రామాలు వివిధ నియోజకవర్గాల్లో ఉండగా, పున ర్విభజన తరువాత కోడుమూరు (ఎస్సీ) నియ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది. ప్రస్… Read More
0 comments:
Post a Comment