Saturday, October 17, 2020

మరో పరువు హత్య.. దళిత యువకుడితో ప్రేమ... కన్న కూతురిని చంపిన తండ్రి...

దేశంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచారాలు,కుల హత్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని మగది తాలుకాలో ఓ పరువు హత్య వెలుగుచూసింది. దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కన్నతండ్రే మేనలుళ్లతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. హత్యా నేరాన్ని ఆ దళిత యువకుడిపై నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fRqng

Related Posts:

0 comments:

Post a Comment