సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నేతలపై ఉన్న తీవ్రమైన కేసుల్లో విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కోర్టులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ జగన్ అక్రమాస్తుల కేసు, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు, అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చాయి. ఈ మూడు కేసుల్లో విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/346nlsj
Saturday, October 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment