దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటమే జరిగిందని చెప్పాలి. ముందుగా 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ నినాదం తొలిసారిగా తెరపైకి తీసుకొచ్చింది రవీంద్రనాథ్ అనే వ్యక్తి. 1969 జనవరి 8వ తేదీన ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ఆమరణ నిరాహార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fZufnN
Monday, May 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment