Thursday, February 6, 2020

వీడియో వైరల్: హవ్వా.. ఒక మంత్రి చేయాల్సిన పనేనా ఇది..గిరిజన బాలుడితో..!

నీలగిరి: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి గిరిజన బాలుడితో అసహ్యమైన పని చేయించిన తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్‌పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ నాడు రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ నీలగిరి జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ముడుమలై టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఆలయంను సందర్శించుకునేందుకు వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpHB0K

Related Posts:

0 comments:

Post a Comment