రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్రం నిజాలు రాయడంలేదని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి, అంతకుముందు ఎమ్మెల్యే రోజా అడ్డగింత తదితర ఘటనల నేపథ్యంలో ఆయన వరుస ట్వీట్లతో టీడీపీపై విమర్శలు సంధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TctJHz
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్
Related Posts:
నాగార్జున సాగర్ లో జానారెడ్డి వెనుకంజ అందుకేనా.! గులాబీ పార్టీ నేతల ఆరోపణలే కరెక్టా..?నాగార్జున సాగర్/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హోరా హోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్ష ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. సాగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోము… Read More
దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?ఒంటికాలితో వీల్ చైర్పై తిరుగుతూ, ఉద్దండ పిండాలైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయంసాధించిన తృణమూల్ అధినేత్ర… Read More
14 Day Lockdown: కర్ణాటక తరువాత మరో పక్క రాష్ట్రంలో కంప్లీట్ లాక్డౌన్: 5వ తేదీ నుంచి అమలు: రాకపోకలు బంద్భువనేశ్వర్: మన పొరుగు రాష్ట్రం ఒడిశా కంప్లీట్ లాక్డౌన్లోకి జారుకోనుంది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన అక్కడి ప్రభుత్… Read More
బిన్ లాడెన్పై దాడికి పదేళ్లు: జో బిడెన్ కీలక వ్యాఖ్యలు: వారి త్యాగాన్ని విస్మరించలేంవాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ అల్ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్పై అమెరికా సైనికులు జరిపిన దాడికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తయ్య… Read More
బెంగాల్, అసోం, కేరళలో మళ్లీ అధికార పార్టీలే- తమిళనాడు, పుదుచ్చేరిలో విపక్షాలుదేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం పశ్చిమ… Read More
0 comments:
Post a Comment