Tuesday, February 25, 2020

అమరావతిలో అమెరికా అధ్యక్షుడు: వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన రాజధాని రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా దేశం మొత్తం దృష్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనపై ఉండగా... ట్రంప్ కూడా దృష్టి సారించేలా అమరావతి రైతులు వినూత్న పద్ధతిలో నిరసనలు చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Th5sAa

Related Posts:

0 comments:

Post a Comment