అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా దేశం మొత్తం దృష్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనపై ఉండగా... ట్రంప్ కూడా దృష్టి సారించేలా అమరావతి రైతులు వినూత్న పద్ధతిలో నిరసనలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Th5sAa
అమరావతిలో అమెరికా అధ్యక్షుడు: వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన రాజధాని రైతులు
Related Posts:
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదైంది. … Read More
బస్తీమే సవాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్యస్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజకీయాలు మాట్లాడను..!తెలంగాణ ఎన్నికల నాటి నుండి టిడిపి -టిఆర్యస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల సీనియర్ ఎమ్మెల్యేల మధ్య సవాల్ మొదలైంది. టిడిపి… Read More
అమ్మకానికి \"హీరా\" ఆస్తులు?.. అధికారుల చోద్యం?.. మరి డిపాజిటర్లు..!హైదరాబాద్ : వందల కోట్ల రూపాయల మేర ప్రజలకు కుచ్చుటోపి పెట్టింది హీరా గ్రూప్. అది చాలదన్నట్లు మరోసారి మోసానికి తెగించిందా? ఆ సంస్థ ఛైర్మన్ నౌహీరా షేక్ జ… Read More
మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుందిఅమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప… Read More
రైతుబంధు పై ఆశలు పెట్టుకున్న మోదీ..! 70వేల కోట్లతో పథకానికి రూపకల్పన..!!న్యూఢిల్లీ,హైదరాబాద్ : కేంద్ర బీజేపి సర్కార్ వ్యవసాయ దారుల సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం గతం… Read More
0 comments:
Post a Comment