చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు.గతంలో ఎన్టీఆర్ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారని, ఇప్పుడు, జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి వచ్చిందని దాడి వీరభద్రరావు విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VC6xBS
జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్
Related Posts:
షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అ… Read More
lockdown lover: కాలేజ్ లవర్స్, లాక్ డౌన్ లో ప్రియురాలు రివర్స్, పొడిచి చంపిన ప్రియుడు, తండ్రికి!కోయంబత్తూరు/ చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు కాలేజ్ కు వెలుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరు కులాలు వేరు అని బయటపడింది… Read More
lockdown: కరోనా దెబ్బకు సిలికాన్ సిటీకి సినిమా, మళ్లీ లాక్ డౌన్ పై సీఎం పక్కా క్లారిటీ, ఒక్కమాటలో!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు కర్ణాటక విలవిలలాడుతోంది. ఐటీ బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 3… Read More
ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి రెట్టింపయింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. … Read More
జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్… Read More
0 comments:
Post a Comment