భువనేశ్వర్: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు హైఓల్టేజ్ కరెంటు తీగను తాకింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 35 మందికి గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని బెర్హంపూర్లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoOLSQ
బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !
Related Posts:
Eluru వింత వ్యాధి: ఆ రెండు ఆహార పదార్థాలపై అనుమానం: పరిశోధకులు చెబుతున్నదేమిటి..?ఏలూరు: ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ను పరిశీలిస్తే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల రక్త నమూనాలను … Read More
కేసీఆర్ పతనానికి వరంగల్ లో మూడో అడుగు.. టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక రోజు కూడా సెలవు మోడీ పాలన చేస్తుంటే, రాష్ట… Read More
మానిక్కం ఠాగూర్తో కొండా దంపతుల భేటీ: పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో మీట్..తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం హైదరాబాద్ వచ్చిన ఇంచార్జీ మానిక్కం ఠాగూర్.. నేతలతో కూడా భేటీ అవుతున్నారు. వీరిలో కొంద… Read More
ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?సహజ మరణాలకుతోడు ఈ ఏడాది కాలంలో కరోనా మహమ్మారి వల్ల అదనంగా 1.5లక్షల మంది బలైపోయారు. వైరస్ భయాలు తొలిగిపోకముందే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతుచిక్కని వ్… Read More
ఏలూరు తాగునీటిలో సీసం, నికెల్ లేవు.. పూర్తి నివేదిక నాలుగు రోజుల్లో : సీఎం జగన్ తో హెల్త్ కమీషనర్ఏలూరు లో వింత వ్యాధికి కారణం తాగునీరు కాదని, తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. పశ్చిమగోదావర… Read More
0 comments:
Post a Comment