భువనేశ్వర్: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు హైఓల్టేజ్ కరెంటు తీగను తాకింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 35 మందికి గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని బెర్హంపూర్లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoOLSQ
బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !
Related Posts:
పాకిస్థాన్ దంపతులను బెంగళూరు నుంచి బహిష్కరించిన హైకోర్టు !బెంగళూరు: అక్రమంగా బెంగళూరులో తల దాచుకున్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హై కోర్టు ఆదేశ… Read More
ఫలితాలు మరో 6రోజులు ఆగితే ఏమవుతుంది: మోదీ ఓటమి ఖాయం: చంద్రబాబు ట్విట్టర్ వార్..!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలు..మీడియా తో మాట్లాడే సమయంలో… Read More
నిద్రమత్తులో పైలట్...40 నిమిషాలు విమానం ప్రయాణంఅసలే ట్రైనీ పైలట్ విధుల్లోకి చేరేముందు రాత్రి సరైన నిద్రలేదు. దీనికితోడు ఉదయం టిఫిన్ చేయకుండానే ఒక చాక్లెట్ మరియు ఒక కూల్డ్రింక్స్ మాత్రమే తాగాడు. ఈ … Read More
వైసీపీలోకి రాయపాటి ..!? హోదా విషయంలో టీడీపీ ఏ2 : మారుతున్న సమీకరణాలు..!గుంటూరు జిల్లాలో టీడీపీలో కలకలం. జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం రాయపాటి కుటుంబంలో రాజకీయ చీలక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సరావుపేట న… Read More
బాయ్ ఫ్రెండ్ ఎదుటే దారుణం... మద్యం మత్తులో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిని తన బాయ్ఫ్రెండ్ ఉండగానే బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మైసూర్ లో సంచలనం రేపుతోంది. … Read More
0 comments:
Post a Comment