ఏలూరు: ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ను పరిశీలిస్తే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా పరిమితికి మించి సీసం, నికెల్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కచ్చితమైన కారణం ఏంటో తెలుసుకునేందుకు ఇటు ప్రభుత్వం అటు పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kAjT1
Eluru వింత వ్యాధి: ఆ రెండు ఆహార పదార్థాలపై అనుమానం: పరిశోధకులు చెబుతున్నదేమిటి..?
Related Posts:
భారత్ నుంచి మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ చివరి దశలో: రష్యా ‘స్పుత్నిక్ వీ’ కూడా మనదేశంలోనేన్యూఢిల్లీ: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రష్యాతోపాటు భారత్, యూకే, అమెరికా లాంటి దేశాలు కరోనా వ్య… Read More
స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణ… Read More
Fact check : సోషల్ మీడియాలో ఆ ఫోటోలతో ఫేక్ ప్రచారం...హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న సోహ్నా రోడ్ ఫ్లైఓవర్ శనివారం(అగస్టు 22) రాత్రి హఠాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్ కుప్పకూలిన… Read More
శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సిని… Read More
ఏపీలో 5 నుంచి జగనన్న విద్యా కానుక - పంపిణీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘జగనన్న విద్యా కానుక' పంపిణీకి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని… Read More
0 comments:
Post a Comment