Friday, February 14, 2020

పవన్ కల్యాణ్ నోరు మెదపరేం, లోకేశ్‌ను విచారిస్తే లక్ష కోట్ల బయటపడతాయి: అంబటి రాంబాబు

తెలుగురాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు ప్రకంపనలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల అవినీతి సొమ్ము దొరకడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాపం పడిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. నారా లోకేశ్‌ను విచారిస్తే లక్ష కోట్లు బయటపడుతాయని తెలిపారు. ఐటీ దాడులతో టీడీపీ బండారం బయటపడిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సౌండ్ లేదు.. ఇక చంద్రబాబు సబ్జెక్ట్ క్లోజ్.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SqNc8b

Related Posts:

0 comments:

Post a Comment