Friday, February 14, 2020

ఏపీ అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..అగ్రస్థానంలో సీఎం జగన్

అమరావతి: క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయనాయకులను పోటీలోకి ఆయా పార్టీలు ఎలా నిలబెడుతాయని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. అంతేకాదు వారికి సంబంధించిన కేసులను ప్రస్తావిస్తూ నాయకుల పేర్లతో సహా తమ పార్టీ అధికారిక వెబ్‌సైట్లపై సోషల్ మీడియాలో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆయా పార్టీలకు 48 గంటల పాటు గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UMm8SC

Related Posts:

0 comments:

Post a Comment