దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ఒక ప్రకటన చేసింది. దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/340drbO
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment