దళిత యువకుడు వరప్రసాద్ నక్సలైట్లలోకి వెళతా పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలే అగ్గిరాజేసిన అంశంపై మంత్రి కామెంట్స్ మాటల యుద్ధానికి దారితీసింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మంత్రి, తర్వాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gWOtxD
మంత్రి విశ్వరూప్ నక్సలైట్ల కామెంట్స్: న్యాయం చేయాలని కోరితే ఉచిత సలహాలా, నారా లోకేశ్ ఫైర్
Related Posts:
తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... కొత్తగా 7432 కేసులు,33 మంది మృతి...తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్ 23) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7432 కొత్త కరోనా కేసులు నమోద… Read More
Supreme Court 48వ ఛీఫ్ జస్టిస్గా తొలి తెలుగు తేజం: జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారంన్యూఢిల్లీ: భారత దేశ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ ప్… Read More
ఎంట్రప్రెన్యూర్స్ కోసం... మీ ఫిట్నెస్ అంచనా వేసేందుకు 3 సులువైన వ్యాయామ టెస్టులు...పరిమిత వనరులే ఉన్నప్పటికీ.. తమ విలువైన ఎంట్రప్రెన్యూరియల్ సమయాన్ని ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిసినవాళ్లు సరైన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం,ఫిట్నెస్ విషయంల… Read More
బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించే… Read More
ఒకే ఆస్పత్రిలో 20 మంది మృతి... ఆక్సిజన్ కొరతే కారణం... ఢిల్లీలో పిట్టల్లా రాలిపోతున్న పేషెంట్లు...ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందగా... తాజాగ… Read More
0 comments:
Post a Comment