Friday, August 14, 2020

కొత్త రాజధానులకు నిధులా- జగన్‌కు కామన్‌సెన్స్ లేదన్న చంద్రబాబు- ఎలా ఇస్తారంటూ ప్రశ్న..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రైతుల త్యాగాలతో ఏర్పాటైన అమరావతిని కాదని కొత్త రాజధానులను ఏర్పాటు చేసే హక్కు జగన్ సర్కారుకు లేదన్నారు. అమరావతికి కోసం లక్ష కోట్లు అవుతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మూడు రాజధానులకు పది లక్షల కోట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DJ9KNe

Related Posts:

0 comments:

Post a Comment