ఏపీలో జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వద్ద పని చేసిన పీఏ దగ్గరే 2 వేల కోట్లు వెలుగు చూసాయంటే ఇక చంద్రబాబు దగ్గర వెతికితే రెండు లక్షల కోట్లు వెలుగు చూస్తాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక వారి ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tYqon5
ఐటీ దాడులకు టీడీపీకి ముడి పెట్టటం కక్ష సాధింపులో భాగమే: మండిపడిన అచ్చెన్నాయుడు
Related Posts:
కధానాయకుడు తో ఓట్లు కురిసేనా : మరి ఆ రెండు సినిమాలు : టిడిపి నేతల్లో కొత్త టెన్షన్..!ఎపిలో ఎన్నికల ముందు సినిమా రాజకీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు కధానాయకుడు సినిమాకు రాజకీయ రంగు వద్దనుకున్నా పులిమేస్తున్నారు. … Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్ర… Read More
బర్త్ డే ఎఫెక్ట్: నా జీవితం ప్రజా సేవకు అంకితం, ఆశీర్వదించండి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన పుట్టిన రోజు (జనవరి 11) సందర్బంగా కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించారు. 2019 … Read More
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లల… Read More
0 comments:
Post a Comment