Friday, February 14, 2020

ఐటీ దాడులకు టీడీపీకి ముడి పెట్టటం కక్ష సాధింపులో భాగమే: మండిపడిన అచ్చెన్నాయుడు

ఏపీలో జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వద్ద పని చేసిన పీఏ దగ్గరే 2 వేల కోట్లు వెలుగు చూసాయంటే ఇక చంద్రబాబు దగ్గర వెతికితే రెండు లక్షల కోట్లు వెలుగు చూస్తాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక వారి ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tYqon5

Related Posts:

0 comments:

Post a Comment