Thursday, February 13, 2020

ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?

ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సభలను ప్రోరోగ్ చేస్తూ సాంకేతికంగా ఇబ్బందులు ఉండవని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQM3Zk

Related Posts:

0 comments:

Post a Comment