తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. అసలే కరోనా వైరస్.. అపై ఉక్క పోతతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్ వల్ల జనం ఏసీలకు దూరంగా ఉంటున్నారు. కానీ వేడిమితో మాత్రం తట్టుకోలేకపోతున్నారు. నిన్న (శుక్రవారం) ఒక్కసారిగా పలుచోట్ల వర్షాలు కురిసాయి. అవీ మరో రెండురోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో శని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tMlHFx
మరో రెండురోజులు వానలు.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు
Related Posts:
మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులువిజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆర… Read More
ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమలఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు… Read More
డొనాల్డ్ ట్రంప్కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌ… Read More
పైశాచిక భర్తను తట్టుకోలేక.. నగ్నంగా రోడ్డుమీదికొచ్చిన భార్య.. కామారెడ్డి జిల్లాలో దారుణంకలకాలం కాపాడుతాననే వాగ్ధానంతో పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. క్రమంగా మద్యానికి బానిసై భార్యను హింసించడం మొదలుపెట్టాడు.. భర్త పైశాచికం… Read More
వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టుతెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని… Read More
0 comments:
Post a Comment