భారత్లో కోవిడ్ కల్లోలం సాగుతున్న వేళ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. సెకండ్వేవ్పై ముందుచూపు లేకపోవడంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం అంచనాలకు తగినట్లుగా కూడా లేదు. దీంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో 2 బిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేసి తీరుతామని కేంద్రం తాజాగా ప్రతిజ్ఞ చేసింది. దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bKZKkn
Friday, May 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment