వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై భిన్నస్పందన వ్యక్తమవుతోంది. సీఎం జగన్నూ, ప్రభుత్వాన్ని పదే పదే దూషించారన్నకారణంతో రెండేళ్ల తర్వాత ఆయన్ను అరెస్టు చేయడం వెనుక కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ రఘురామ విమర్శల్ని చూసీచూడట్లుగా వదిలేసిన వైసీపీ సర్కార్.. ఇంత సడెన్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ohB0Ff
Friday, May 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment