Friday, May 14, 2021

వామ్మో.. కరోనా భయం, వచ్చింది టైఫాయిడ్, భయపడి ఫ్యామిలీ సూసైడ్..

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w8nu9D

Related Posts:

0 comments:

Post a Comment