విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w8nu9D
వామ్మో.. కరోనా భయం, వచ్చింది టైఫాయిడ్, భయపడి ఫ్యామిలీ సూసైడ్..
Related Posts:
ఎల్జీ పాలిమర్స్కు సీఎం జగన్ వార్నింగ్.. సెటిల్మెంట్ నాటకమన్న టీడీపీ.. 20వేల మందికి తలా రూ.10వేలు..ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఆరు గ్రామాల్లో తీవ్ర విషాదానికి … Read More
నిరుద్యోగ భారతం : కరోనావైరస్తో డేంజర్లో ఉద్యోగాలు..అది మాత్రమే కాపాడుతుందట..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోక… Read More
చిన్న కారణం.. అతిపెద్ద శిక్ష..! పాకిస్తాన్ లో దారుణాతి దారుణమైన దుశ్చర్య..!ఇస్లామాబాద్/హైదరాబాద్ : కొన్ని దేశాల్లో మరణ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. కాకపోతే ముద్దాయిలు చేసే తప్పులను బట్టి శిక్షలలోని కఠినత్వం అమలుచేస్తుంటారు. … Read More
ప్రియాంక గాంధీ ‘1000’ బస్సులకు యూపీ సర్కారు గ్రీన్ సిగ్నల్లక్నో: వలస కూలీలను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తాము 1000 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు తమకు ప్రభుత్వ అనుమతి కావాలంటూ కాంగ్రెస్ న… Read More
వేటికి అనుమతి.. వేటిపై నిషేధం.. తెలంగాణలో కొత్త గైడ్ లైన్స్ ఇవే..కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. … Read More
0 comments:
Post a Comment