హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో తొలి దశ పూర్తి కావడంతో ఇప్పుడు రెండో దశపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbFcax
Tuesday, February 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment