దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం పశ్చిమబెంగాల్, కేరళ, అస్సోంలో అధికార పార్టీల హవా కొనసాగుతుండగా.. తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం విపక్షాలు సత్తా చాటుకుంటున్నాయి. పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ మార్కును కూడా దాటేశాయి. దీంతో ఫలితాలపై దాదాపు స్పష్టత వచ్చేసినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/335y5pc
బెంగాల్, అసోం, కేరళలో మళ్లీ అధికార పార్టీలే- తమిళనాడు, పుదుచ్చేరిలో విపక్షాలు
Related Posts:
పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులుఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల… Read More
ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడే చెప్పను : పవన్ కళ్యాణ్మరో కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో పోటీ చేసిన ఆయా పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మాకు ఇన్ని సీట్లు వస్తాయంటే మాకు అన్ని సీట్లు వస్తాయని … Read More
రవిప్రకాశ్కు రెండోసారి నోటీసులు : ఆదివారం విచారణకు హాజరుకావాలని స్పష్టీకరణహైదరాబాద్ : రవిప్రకాశ్కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీచేశారు. టీవీ 9 వాటాల అంశంలో నకిలీ పత్రాలు సృష్టించడం, కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర… Read More
నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీహైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహె… Read More
అభ్యర్థి ఉన్నా... ప్రచారంలో పాల్గోనని వైనం... ! భర్త ఫోటోతో ప్రచారం చేసిన భార్యఎన్నికల ప్రచారం అంటే పెద్ద హడవుడి, హంగామా ..పార్టీ అభ్యర్థులు భారీ వాహానాల కాన్వాయ్ లు, బహిరంగసభలు ఉంటాయి. ఇందుకోసం పెద్ద ప్రచార ప్రణాళికలే రచిస్తారు … Read More
0 comments:
Post a Comment