అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని ఓ ప్రైవేటు అనాధాశ్రమంలో బాలికపై నిర్వాహకుడి అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇలాంటి అనాధాశ్రమాలలో తనిఖీలు చేపట్టాలని హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CshTVB
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment