Friday, August 14, 2020

ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్

అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని ఓ ప్రైవేటు అనాధాశ్రమంలో బాలికపై నిర్వాహకుడి అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇలాంటి అనాధాశ్రమాలలో తనిఖీలు చేపట్టాలని హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CshTVB

Related Posts:

0 comments:

Post a Comment