హైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని మైహోంకు కేటాయించారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ను నమ్మితే నీకు, నీ రాష్ట్రానికి చీకటే: వైఎస్ జగన్కు రేవంత్ రెడ్డి వార్నింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FljMV
రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులు
Related Posts:
భాగ్యశాలురు ఎవరు..? భాగ్యం అంటే సంపదేనా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Google Pay:ఇక పై యాప్లో సరికొత్త ఫీచర్.. యూజర్ చేతికే అంతా..ఏంటో తెలుసా..?ఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నుంచి డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్పే తమ యూజర్లకు గుడ్న్యూస్ తెలిపింది. జరిగిన లావాదేవీలపై గోప్యతను మరింత బలోప… Read More
ఆ నలుగురే సూత్రధారులు... 400 గ్రా. గంజాయి,120 ఫుల్ బాటిల్స్.... రేవ్ పార్టీ ఘటనలో విస్తుపోయే విషయాలు...యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ… Read More
దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్- తాజా రిపోర్ట్దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను… Read More
మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమం… Read More
0 comments:
Post a Comment