హైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని మైహోంకు కేటాయించారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ను నమ్మితే నీకు, నీ రాష్ట్రానికి చీకటే: వైఎస్ జగన్కు రేవంత్ రెడ్డి వార్నింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FljMV
Monday, February 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment