హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగాలి. అతై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D30TT0
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!
Related Posts:
సీఎం కేసీఆర్ను విమర్శించిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్పై వేటు... !తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ...ఇటివల జరిగిన ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెషన్కు గుర… Read More
రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వైఎస్ జగన్కు తలనొప్పేనా?అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తలనొప్పులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఆయ… Read More
ముహుర్తం ఫిక్స్.. గురువారం సాయంత్రం 7గంటలకు ప్రధానిగా మోడీ...ఈనెల 30న సాయంత్రం 7గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి రాష్ట్ర్రపతి భవనలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర్రపతి రాంనాథ్ కోవింద్ … Read More
ఆయన ఓ మాజీ మంత్రి... అయినా నోటా కంటే తక్కువ ఓట్లుఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్షపార్టీలు ఘోరంగా మట్టికరిచిన విషయం తెలిసిందే..అధికార టీడీపీ పార్టీకి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్ట… Read More
ఎన్డీఏ 250 సీట్ల దగ్గర ఆగిపోయి ఉండాల్సింది..ఇన్ని రావనుకున్నా! అయినా వదిలి పెట్టను!న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జ… Read More
0 comments:
Post a Comment