తిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు. మారణాయుధాలతో దాడులు చేసుకుంటున్నారు. చివరికి- ఆసుపత్రి పాలవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసి, ఆయన కారు అద్దాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtexG4
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడి
Related Posts:
సూర్య గ్రహణం: గర్బిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -… Read More
130కోట్ల భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు : మోదీఓవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఎన్పీఆర్ కూడా వాటికి తోడైంది. ఎన్పీ… Read More
సీఎం యోగి హెచ్చరించిందే జరిగింది.. ఆ 28 మందికి నోటీసులు..జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన… Read More
ట్రాన్స్జెండర్ను వదలని మృగాళ్లు... !దిశ అత్యచారం, హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు పోలీసులు ఇటు న్యాయవ్వవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో చిన్నారులు, మహిళలకు వ… Read More
ఏపీ క్యాబినెట్కు భారీ బందోబస్తు... కొత్తవారిని ఇళ్లలోకి రానివ్వద్దని నోటీసులుశుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవా… Read More
0 comments:
Post a Comment