Sunday, February 2, 2020

నిరుద్యోగులకు నెలకు రూ.7,500.. సీఏఏపై న్యాయపోరాటం.. ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరోటి భారీ హామీలు గుప్పిస్తున్నాయి. పేదలకు రెండు రూపాయలకే కిలో గోధుమపిండి.. కాలేజీ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీల పంపిణీ.. ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉపాధికల్పన లాంటి తాయిలాలు ప్రకటించిన బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కొత్త అంశాలతో ముందుకొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uUT2Wb

Related Posts:

0 comments:

Post a Comment