న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. కాగా, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 200 మంది నిరసనకారులపై పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qT485O
ఢిల్లీ హింస: యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మందిపై ఎఫ్ఐఆర్, 200 మందిపై అభియోగాలు
Related Posts:
కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో... కోరిక తీర్చుకునేందుకు వచ్చిన పోలీసే ఆపద్బాంధవుడు...ఆమె ఓ పేదింటి బిడ్డ. పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని పసి వయసులోనే భుజాలకెత్తుకుంది. అలా కష్టాలకు ఎదురీతున్న సమయంలోనే ఆమె ఓ ఊహించని ఉచ్చ… Read More
ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ … Read More
Drugs racket: సీఎం కొడుకుతో నటి రాగిణి, ఫోటోలు, వీడియోలు వైరల్, ఆ రోజు అదే లింక్, శివశివ !బెంగళూరు/ న్యూఢిల్లీ: స్యాండిల్ వుడ్ తో పాటు కర్ణాటకను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికి పెద్ద తలనొప్పిగా తయారైయ్య… Read More
దారి చూపిన గురువునకు వందనం ... తీర్చుకోలేనిది మాస్టారూ... మీ రుణంఅజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా .. చక్షురున్మీలితం యేనా తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువుల… Read More
monica malik: లేడీ కాదు కేడీ.. 10 ఏళ్లలో 8 మందితో పెళ్లి.. నగదు/ నగలతో ఉడాయింపు..ఆమె లేడీ కాదు కేడీ.. సీనియర్ సిటిజన్లే లక్ష్యం.. నమ్మించి, మాయమాటలు చెబుతోంది. మనువాడుతోంది. తీరా.. నగదు, నగలు తీసుకొని ఉడాయిస్తోంది. గత పదేళ్లలో ఒక్క… Read More
0 comments:
Post a Comment