న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ఆదివారం విచారణ జరిగింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b2xG9W
సహనానికి పరీక్ష, న్యాయ వ్యవస్థతో ఆటలు.: నిర్భయ దోషులపై హైకోర్టులో కేంద్రం ఆగ్రహం
Related Posts:
విజయా బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవిజయా బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 421 పియోన్, స్వీపర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక… Read More
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, వీరేం చేస్తారు..: విప్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా?హైదరాబాద్: రేపు (మంగళవారం) జరగబోయే) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేప… Read More
ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది... పార్టీల బలాలు బలహీనతలు ఏమిటి..?ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఇక ఈ … Read More
టైమ్స్ నౌ సర్వే: తిరుగులేని నరేంద్ర మోడీ, ఎన్నికలకు ముందు ఎంత పెరిగిందంటే?న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట ఏడు శాతం పెరిగిందని టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ సర్వేలో వెల్లడైం… Read More
లోక్సభ ఎన్నికలు 2019 : మీ ఓటు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలి?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే దేశ పౌరులుగా ఓటు… Read More
0 comments:
Post a Comment