హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మార్గం 9 స్టేషన్లను కలుపుతూ వెళుతుంది. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GVl72h
అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్
Related Posts:
వీడియో వైరల్ : ఓ హోటల్లో గెరిటె తిప్పి సర్వర్లుగా మారిన ధనవంతులువారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. నిత్యం బిజీగా గడిపే మనుషులు. ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఒక్కసారిగా వారు సర్వర్లుగ… Read More
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: టెక్కీ, రెండేళ్ల కుమార్తె దుర్మరణంబీదర్: అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన కుమార్తె దుర్మరణం పాలయ్యారు. … Read More
వాజీ..వాజీ.. వాజీ..! ఆపరేషన్ గరుడ ఎటుపాయె శివాజీ..??అమరావతి/హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదా గురించి కొన్ని రోజులు ప్రత్యేక ఉద్యమం చేసిన హీరో శివాజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గరుడ శివాజీగా గుర్తింపు … Read More
ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే కేసీఆర్ ఆలోచన సరికాదు... ప్రజలే బుద్ధి చెప్తారు .. వీహెచ్ ధ్వజంతెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసింది. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగా… Read More
మంత్రిపదవి ఊరించి..చివరకు ఉసూరుమనిపించింది..! జగన్ పక్కన పెట్టింది వీరినే..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వమంటే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటుంది... జగన్ ప్రభుత్వం అయితే రెడ్డి సామాజిక వర్గానిదే హవా అని సోషల్ మ… Read More
0 comments:
Post a Comment