హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మార్గం 9 స్టేషన్లను కలుపుతూ వెళుతుంది. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GVl72h
అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్
Related Posts:
భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా..హైదరాబాద్: భారతదేశంలో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్ట… Read More
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్రాజ్కు బండ్ల గణేష్ కౌంటర్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే… Read More
చంద్రబాబును వెంటనే మెంటల్ ఆస్పత్రికి పంపండి, నరకంలోనూ చోటు దొరకదు: సభలో జగన్ ఆగ్రహంఅమరావతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ శీత… Read More
ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..120 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తన పాదయాత్ర సమయంలో భూ… Read More
నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై దాసోజు శ్రణ్ సంచలన వ్యాఖ్యలు...ప్రచార జోష్ ఫుల్.. పోలింగ్ నిల్... ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల పరిస్థితి. ప్రచార పర్వం ఎంత వాడి వేడిగా సాగిందో... … Read More
0 comments:
Post a Comment