తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతోన్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానానికి దిగిన ఇద్దరు మూర్చ వచ్చి మృతి చెందారు. మృతులను సికింద్రాబాద్కు చెందిన వినయ్,దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమ్మక్క సారాలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GTPfet
మేడారం మహాజాతరలో అపశృతి : జంపన్నవాగులో ఇద్దరు భక్తుల మృతి..
Related Posts:
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 44 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు… Read More
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. మెరిట్ బేస్డ్ గ్రీన్కార్టు కోటా పెంచిన ట్రంప్వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారి… Read More
ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయంహైదరాబాద్ : తెలంగాణ ఆలయాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. బయటనుంచి వచ్చిన దొంగలు కాదు.. ఇంటిదొంగలే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కాజేస్తున్నారు. విషయం బయటపడద… Read More
పాపం పసివాళ్లు: ఆదేశాన్ని చిదిమేస్తున్న ఎయిడ్స్ మహమ్మారి.. ఆ వ్యక్తే కారణమా.?పాకిస్తాన్: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ నయం కాని వ్యాధికోసం మందులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూ… Read More
కర్ణాటక ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశం ఇవ్వండి. బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు కావలి అంటూ రాజకీయ చర్చు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఎంట్రీ ఇచ్చారు. … Read More
0 comments:
Post a Comment