Wednesday, October 16, 2019

అయోధ్య పుస్తకాన్ని చించేసిన న్యాయవాది: మీరిలాగే వాదిస్తే..లేచి వెళ్లిపోతామంటూ చీఫ్ జస్టిస్ ఫైర్!

న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తోన్న అయోధ్య భూ వివాదంపై బుధవారం నాటితో తుది విచారణను ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. అక్కడి వాతావరణం హీటెక్కింది. అయోధ్య భూ వివాదంతో ముడిపడి ఉన్న అన్ని సంఘాలు, ప్రతినిధులు, న్యాయవాదులు సుప్రీంకోర్టుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rbD8o

Related Posts:

0 comments:

Post a Comment