న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది విచారణ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తల్లి మరణించిన రెండో రోజే విధులకు హాజరయ్యారు ఓ సీనియర్ న్యాయవాది. ఆయనే సుశీల్ కుమార్ జైన్. అయోధ్య భూ వివాదం కేసులో కక్షిదారుగా ఉన్న నిర్మోహి అఖాడా తరఫున ఆయన ఈ కేసును వాదిస్తున్నారు. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJrfkY
అయోధ్య కేసులో కీలకంగా మారిన..రూ.302లు: తల్లి మరణించిన రెండో రోజే విచారణకు న్యాయవాది
Related Posts:
ఇంజనీర్పై బురద పోసిన ఎమ్మెల్యేకు... 14 రోజుల జైలుమహారాష్ట్రాలో ఇంజనీర్పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మ… Read More
శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యేఅనంతపురం జిల్లాలో చంద్రబాబు హత్యగావించబడిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటంతో పాటు టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపటానికి యాత్ర చేశారు . అయితే… Read More
ఇటు డీకే, అటు ఆజాద్ : కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వంముంబై/ బెంగళూరు : కన్నడ నాట నెలకొన్న రాజకీయ అస్థిరత అరెస్టులతో అట్టుడుకుతుంది. ముంబై హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ ఆందోళన … Read More
ఓహో కాంగ్రెస్ ఎంపీలు అలాగా.. టీఆర్ఎస్ ఎంపీ బూర ఏమన్నారంటే..!హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించడంతో టీఆర్ఎస్పై హస్తం నేతలు గరమవుతూనే ఉన్నారు. సందు దొరికితే ఏకిపారేస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ను … Read More
మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. అత్యుత్సాహం వద్దని.. నిర్ధారణ చేసుకున్నాకే వార్తలు … Read More
0 comments:
Post a Comment