Wednesday, October 16, 2019

ప్రగతి భవన్‌ను ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు

టీఆర్టీ ద్వార నిర్వహించిన పరీక్షల్లో పీఈటీ పోస్టుల ఫలితాలను విడుదల చేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. దీంతో కాసేపు ఉద్రిక్తపరిస్థితులు నెలకోన్నాయి. అభ్యర్థుల ఆందోళనతో బేగంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. 2017లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nOXBOz

Related Posts:

0 comments:

Post a Comment