బెంగళూరు: బెంగళూరు సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని (మేనేజింగ్ డైరెక్టర్) తన ఉద్యోగులను బూట్ల కాలుతో తన్ని అరచకాలు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఉద్యోగుల తల మీద కిరాతకంగా బూట్ల కాలితో దాడి చేసి హింసించిన సెక్యూరిటీ సంస్థ యజమాని సలీఖం ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lG4N8
బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో !
Related Posts:
వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!అమరావతి/హైదరాబాద్: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్… Read More
స్పీకర్గా తమ్మినేని ఏకగ్రీవం: సభలో అధికారిక ప్రకటన: 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి..ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గు రువారం సభలో ప్రకటించటం లాంఛనమే.… Read More
మిస్సింగ్లపై అసత్య ప్రచారాన్ని నమ్మద్దు.. తెలంగాణ డీజీపీతెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్లపై ప్రజలు ఆందోళన పడవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యల… Read More
జగన్తో జనసేన ఎమ్మెల్యే భేటీ: ముఖ్యమంత్రికి అభినందనలు: సంకేతాలు ఇస్తున్నారా..!ఏపీ శాసనసభలో కొత్త ట్విస్ట్. ఏకైక జనసేన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆయనకు అభినందన లు తెలిపారు. ప్రస్తుతం సభలో రాపాక వరప… Read More
తుపాకీ వీడండి.. రాజ్భవన్లో భోజనం చేస్తూ చర్చిద్దాం : ఉగ్రవాదులకు కశ్మీర్ గవర్నర్ పిలుపుశ్రీనగర్ : శాంతిని మించిన అస్త్రం లేదు. ఇది తెలిసిన జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శాంతి సందేశం ఇచ్చారు. ప్రజలకు అనుకుంటే మీరు తప్పులే కాలేసినట… Read More
0 comments:
Post a Comment