Sunday, January 5, 2020

సుప్రీంకోర్టు విచారణకు ముందే.. సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: టాటా సన్స్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు సుప్రీంకోర్టులో టాటాసన్స్ సవాలు పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా... తాను టాటా సన్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JhklM

Related Posts:

0 comments:

Post a Comment