కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండ పోచమ్మకుగండి పడటంతో రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని,వీటి వల్ల ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt9toa
కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్
Related Posts:
లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులున్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా… Read More
దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవల… Read More
24 గంటలు నాన్స్టాప్.. గిన్నిస్ వేటలో పోలవరంపోలవరం : రికార్డుల పరంపరకు వేదికగా నిలుస్తోంది పోలవరం ప్రాజెక్టు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలవనున్న పోలవరం.. గిన్నిస్ బు… Read More
జ్యోతిషంను ఎవరు అందించారు: ఏది శుభం, ఏది అశుభం?జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో… Read More
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్… Read More
0 comments:
Post a Comment