కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండ పోచమ్మకుగండి పడటంతో రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని,వీటి వల్ల ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt9toa
కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్
Related Posts:
వైఎస్ జగన్! ఇదేనా మీ దసరా కానుక?: ఏపీ సర్కారును కడిగిపారేసిన పవన్ కళ్యాణ్అమరావతి: ‘క్షమించాలి.. మూసేశాం విద్యుత్ లేదు' లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సెటైర్లు వేసిన జనసేన అధినేత పవన్ కళ… Read More
11 నుండి 8 వరకే మద్యం అమ్మకాలు ...సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.. ముఖ్యంగా మద్య ని… Read More
చేనేత బతుకమ్మ.. లండన్లో పూల పండుగ ధూం ధాంలండన్ : తెలంగాణ పూల పండుగ విదేశీ గడ్డపై కొత్త సంబురాలు నింపింది. చేనేత బతుకమ్మ తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేసింది. లండన్ వేదికగా బతుకమ్మ సంబ… Read More
ఫుల్ రొమాన్స్ మూడ్లో ఆకాశ్ అంబానీ: లిప్లాక్ వీడియో వైరల్, ఎవరితోనో తెలుసా?ముంబై: భారత కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మార్చి 9న శ్లోకా మెహతాతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అంబానీ, శోకా మెహతా తరపు కుటుంబసభ్యు… Read More
బస్టాండ్లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...ఏపీలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. మొబైల్ చోరీ చేయడమే గాక.. తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసుల… Read More
0 comments:
Post a Comment