పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు, అధికారులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలను కూడా అమలు చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BnIQsM
Tuesday, June 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment